Exclusive

Publication

Byline

రూ. 75000 స్మార్ట్​ఫోన్​ రూ. 40వేలకు! ఫ్లిప్​కార్ట్​లో ఈ గ్యాడ్జెట్స్​పై అదిరే డిస్కౌంట్లు..

భారతదేశం, నవంబర్ 25 -- ప్రముఖ ఈ-కామర్స్ ప్లాట్‌ఫామ్ ఫ్లిప్‌కార్ట్‌లో బ్లాక్ ఫ్రైడే సేల్ సందడి కొనసాగుతోంది. ఈ సేల్‌లో ఎలక్ట్రానిక్ ఉత్పత్తులపై, ముఖ్యంగా స్మార్ట్‌ఫోన్లపై, వినియోగదారులకు భారీ డిస్కౌంట్... Read More


Ethiopia volcano బూడిద మేఘం ఇండియాని ఎప్పుడు వీడుతుంది? ఐఎండీ బిగ్​ అప్డేట్​..

భారతదేశం, నవంబర్ 25 -- ఇథియోపియాలోని పురాతన హేలీ గుబ్బి అగ్నిపర్వతం బద్దలవడంతో వెలువడిన బూడిద మేఘాలు దేశంలోకి ప్రవేశించాయి. గుజరాత్, రాజస్థాన్, దిల్లీతో పాటు ఉత్తర భారతదేశంలోని పలు రాష్ట్రాలపై దీని ప్... Read More


ఉత్తర భారతాన్ని కప్పేసిన Ethiopia volcano బూడిద మేఘం- వాయు నాణ్యతపై ప్రభావం ఎంత?

భారతదేశం, నవంబర్ 25 -- దాదాపు 12,000 సంవత్సరాల తర్వాత మొదటిసారిగా బద్ధలైన ఇథియోపియాలోని హైలీ గుబ్బి అగ్నిపర్వతం నుంచి వెలువడిన భారీ బూడిద మేఘం సోమవారం రాత్రి వాయువ్య భారతదేశాన్ని కమ్మేసింది! దీని కారణ... Read More


ట్రేడర్స్​ అలర్ట్​! నిపుణులు సిఫార్సు చేసిన 10 stocks to buy లిస్ట్​ ఇది..

భారతదేశం, నవంబర్ 25 -- సోమవారం ట్రేడింగ్​ సెషన్​ని దేశీయ స్టాక్​ మార్కెట్​లు నష్టాల్లో ముగించాయి. బీఎస్​ఈ సెన్సెక్స్​ 331 పాయింట్లు పడి 84,901 వద్ద స్థిరపడింది. నిఫ్టీ50.. 109 పాయింట్లు కోల్పోయి 25,95... Read More


బడ్జెట్ ధరలో 'హెడ్స్-అప్ డిస్‌ప్లే' ఫీచర్ ఉన్న టాప్ 5 కార్లు ఇవే!

భారతదేశం, నవంబర్ 25 -- ఒకప్పుడు అత్యంత ఖరీదైన, అత్యాధునిక టెక్నాలజీ కార్లకు మాత్రమే పరిమితమైన ఫీచర్లలో 'హెడ్స్-అప్ డిస్‌ప్లే' (హెచ్​యూడీ) ఒకటి. అయితే ఈ సాంకేతికత ఇప్పుడు సాధారణ భారతీయ ఆటోమొబైల్​ మార్క... Read More


రూ. 15వేల కన్నా తక్కువ ధరకే Moto G57 Power- 7000ఎంఏహెచ్​ బ్యాటరీ, 50ఎంపీ కెమెరాతో!

భారతదేశం, నవంబర్ 25 -- మోటోరోలా సంస్థ నుంచి మరో బడ్జెట్​ ఫ్రెండ్లీ స్మార్ట్​ఫోన్​ తాజాగా ఇండియాలో అడుగుపెట్టింది. దాని పేరు మోటో జీ57 పవర్​. ఇదొక 5జీ గ్యాడ్జెట్​. భారీ 7000ఎంఏహెచ్​ బ్యాటరీ, 33డబ్ల్యూ ... Read More


కియా నుంచి కొత్త 7 సీటర్​ ఫ్యామిలీ ఎస్​యూవీ- సోరెంటో హైలైట్స్​ ఇవే!

భారతదేశం, నవంబర్ 25 -- ప్రపంచ మార్కెట్లలో ఇప్పటికే విక్రయమవుతున్న కియా సోరెంటో త్రీ-రో ఫ్యామిలీ ఎస్‌యూవీ తొలిసారిగా భారత్‌లో టెస్టింగ్ చేస్తుండగా కనిపించింది! ఈ సోరెంటో ఆధారంగా కియా సంస్థ ఒక హైబ్రిడ్ ... Read More


UPSC EPFO అడ్మిట్ కార్డ్ 2025- పరీక్ష తేదీ, డౌన్‌లోడ్ వివరాలు ఇవే..

భారతదేశం, నవంబర్ 25 -- యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (యూపీఎస్సీ) ఎంప్లాయీస్ ప్రావిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్ (ఈపీఎఫ్​ఓ) పరీక్షకు సంబంధించిన అడ్మిట్ కార్డ్ నోటిఫికేషన్‌ను తాజాగా విడుదల చేసింది. ఆ నోటీసు ... Read More


సూపర్​ స్టైలిష్​ Tata Sierra ఎస్​యూవీ- రూ. 11.49 లక్షల ధరతో లాంచ్​..

భారతదేశం, నవంబర్ 25 -- ఈ ఏడాది మచ్​ అవైటెడ్​ కార్లలో ఒకటైన టాటా సియెర్రాను టాటా మోటార్స్​ మంగళవారం లాంచ్​ చేసింది. ముంబైలోని జియో కన్వెన్షన్​ సెంటర్​ వేదికగా జరిగిన ఈవెంట్ ద్వారా ఈ ఐకానిక్​ ఎస్​యూవీ భ... Read More


అయోధ్య రామ మందిరంపై 'ధర్మ ధ్వజం' ఎగురవేసిన ప్రధాని మోదీ

భారతదేశం, నవంబర్ 25 -- ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ మంగళవారం అయోధ్యలోని రామమందిరంపై కాషాయ జెండాను ఎగురవేశారు. ఈ చర్యతో ఆలయ నిర్మాణం అధికారికంగా పూర్తయినట్లుగా ప్రకటించారు. 'ధర్మ ధ్వజం' అని పిలిచే ఈ పది ... Read More